NSEIT Exam Mandatory for Aadhaar Services | AP GSWS Official Update 2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న ఆధార్ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. GSWS (Grama/Ward Sachivalayam Services) శాఖ విడుదల చేసిన తాజా అధికారిక ఉత్తర్వుల ప్రకారం, ఆధార్ నమోదు మరియు అప్డేట్ సేవలు అందించే ఉద్యోగులకు NSEIT పరీక్ష తప్పనిసరి (NSEIT Exam Mandatory for Aadhaar Services)గా ప్రకటించారు. ఈ నిర్ణయం 2026 నుంచి అమల్లోకి రానుంది. ఆధార్ సేవల్లో నిపుణులైన సిబ్బంది ఉండాలన్న ఉద్దేశంతో … Read more