Viral Video : హౌరా ఎక్స్ప్రెస్ రన్నింగ్ ట్రైన్లో కొండచిలువ ప్రయాణికులు భయంతో…
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో హౌరా ఎక్స్ప్రెస్ (12840) రైలులో ప్రయాణికులు ఎదుర్కొన్న ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. రైలు బోగీలో కొండచిలువ పాము కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు .
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చెన్నై సెంట్రల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చెన్నై సెంట్రల్లో పాము కలకలం ప్రస్తుతం ప్రయాణికుల చర్చల్లో నిలిచిపోయింది.
Also Read : అక్రమ నిర్మాణాలేనా? లేక మరేదైనా కారణమా? అమీన్పూర్లో హైడ్రా ఎంట్రీతో కలకలం!
