ఏపీ యువతకు శుభవార్త..నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి త్వరలో నారా లోకేష్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన Andhra Pradesh Nirudyoga Bruthi Scheme పై మంత్రి నారా లోకేష్ తాజా ప్రకటన చేశారు. గత 2024 ఎన్నికలకు ముందు Nirudyoga Bruthi Scheme in AP పేరుతో ప్రకటించిన హామీని ఇప్పుడే ఈ ఏడాదికే అమలు ఉంటుందని అయన స్పష్టం చేశారు.
ముఖ్యాంశాలు:
ప్రతి నిరుద్యోగ యువతి/యువకులకు Andhra Pradesh Nirudyoga Bruthi Scheme పథకం కింద నెలకు రూ. 3,000 (వార్షికంగా రూ. 36,000) ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి అమలు చేయబోతున్నాం… నిరుద్యోగుల ఖాతాల్లో నెల నెలా డబ్బులు జమ చేస్తామని, దీనికి సంబంధించిన విధి విధానాలు, అర్హత ప్రమాణాలు ప్రాధమికంగా రూపొందిస్తూ, త్వరలో అధికారిక మార్గదర్శకాలు విడుదల చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
డీగ్రీ పూర్తి చేసి, నిరుద్యోగంగా ఉన్న యువతకు ఈ సహాయాన్ని అందించనున్నారు.
దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, బ్యాంక్ వెలిడ్మెంట్ ద్వారా నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధానాలు త్వరలో వెల్లడించనున్నారు.