ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు అభివృద్ధి జోరు.. ఎయిర్పోర్టు రేంజ్లో 14 ప్లాట్ఫాంలు
ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి వేగం పెరుగుతోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలోని అనేక స్టేషన్లను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది. దాదాపు ₹466 కోట్ల భారీ వ్యయంతో ఈ స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చే పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ప్లాట్ఫాంలకు అదనంగా మరో ఆరు ప్లాట్ఫాంలు నిర్మించబోతున్నారు. ఈ విస్తరణతో మొత్తం … Read more